ప్రత్యేక హోదాపై జగన్ మాట్లాడే హక్కు లేదు: బొండా
అమరావతి: ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6వ, తేదిన తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై టిడిపి నేతలు మండిపడ్డారు.ఎన్డీఏ నుండి టిడిపి ఎప్పుడొస్తోందా వైసీపీ ఎప్పుడు చేరాలనే ఆతృతతో ఉందన్నారు.
టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర్ రావు, , టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు మంగళవారం సాయంత్రం అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రెండేళ్ళ క్రితం ఎందుకు రాజీనామాలు చేయలేదని వైసీపీ నేతలను టిడిపి నేతలు ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా విషయమై ఇప్పుడు వైసీపీ ఎంపీలు రాజీనామా అస్త్రాన్ని ప్రకటించడం రాజకీయ ఉద్దశ్యమే కారణంగా పేర్కొన్నారు.జగన్ పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు.ఈ కారణంగానే ఎంపీల రాజీనామాల అంశాన్ని తీసుకొచ్చారని చెప్పారు.
ఎన్డీఏ నుండి బయటకు వస్తే జగన్ చేతులు కలపాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. గతంలో కూడ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని చెప్పారని కానీ ఆచరణలో మాత్రం అమలు చేయలేదని వారు గుర్తు చేశారు. టిడిపి ఎంపీల రాజీనామాలు చేయాలన్నా, ఇంకా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబునాయుడు తీసుకొంటారని వారు చెప్పారు.కేసుల మాఫీ కోసమే జగన్ నాటకం ఆడుతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదన్నా
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications