'ఉపఎన్నిక వేళ డీఎస్పీతో టీడీపీ ఎమ్మెల్యే సీక్రెట్ మంతనాలు, చెట్టు చాటున ఇలా!'
గోస్పాడు మండలం ఆంజనేయస్వామి గుడి వద్ద బనగానిపల్లె ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు చెట్టు చాటుకు వెళ్లి రహస్య మంతనాలు జరిపినట్లు ఆరోపిస్తున్నారు.
నంద్యాల: ఉపఎన్నికను ప్రభావితం చేసేలా టీడీపీ నేతలు ప్రలోభ పర్వాలకు దిగారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బుధవారం ఓవైపు ఎన్నిక జరుగుతుంటే.. మరోవైపు టీడీపీ నేతలు తమ ప్రలోభాలను కొనసాగించారని ఆరోపిస్తున్నారు.
పోలింగ్ బూత్ లోకి భూమా మౌనికారెడ్డి చొచ్చుకెళ్లారని, అఖిలప్రియ వార్డుల్లో ప్రచారం నిర్వహించారని వారు ఆరోపించారు. తాజాగా పోలీసులను సైతం వారు తమ ప్రలోభాలకు వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు పిలిచిన వెంటనే వారి వద్ద వాలిపోయి రసహ్య సమావేశాల్లో పాల్గొంటున్నారని పోలీసులను ఉద్దేశించి ఆరోపణలు చేస్తున్నారు.

ఎన్నికల తీరును పర్యవేక్షించాల్సింది పోయి తెర వెనుక రాజకీయాలకు తెరదీయడమేంటని వారు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ సమయం ముగుస్తున్న కొద్ది తెలుగుదేశం నేతలు పోలీసులతో రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఉపఎన్నినక వేళ గోస్పాడు మండలం ఆంజనేయస్వామి గుడి వద్ద బనగానిపల్లె ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు చెట్టు చాటుకు వెళ్లి రహస్య మంతనాలు జరిపినట్లు చెబుతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications