ఎయిర్లైన్స్ నిషేధం: హైకోర్టును ఆశ్రయించిన జేసీ దివాకర్ రెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్లమెంటుసభ్యుడు జేసీ దివాకర్రెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎయిర్లైన్స్ సంస్థలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది.
మరో బెంచ్కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన జేసీపై 8 ఎయిర్ లైన్స్ సంస్థలు నిషేధం విధించిన సంగతి విదితమే.

అంతేగాక, ఇటీవల హైదరాబాద్ విమానాశ్రాయానికి వచ్చిన ఎంపీ దివాకర్ రెడ్డికి రెండు విమానాల సిబ్బంది అనుమతించకపోవడంతో వెనుదిరిగిపోయారు. నిషేధం ఉన్నందున తాము విమానాల్లోకి అనుమతించలేమని ఎంపీకి సదరు విమాన సంస్థలు స్పష్టం చేయడం గమనార్హం.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications