బందర్ టెక్కీ అనూహ్య రేప్, హత్య కేసు: చంద్రభానుకు ఉరిశిక్ష
ముంబై: మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ అత్యాచారం, హత్యకు గురైన బందర్ టెక్కీ అనూహ్య కేసులో దోషిగా తేలిన చంద్రభాన్ సదమ్ సనప్కు ముంబై న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. న్యాయస్థానం శుక్రవారం తీర్పును వెల్లడించింది.
అనూహ్య పైన దారుణానికి ఒడిగట్టిన చంద్రభానుకు న్యాయస్థానం ఏం శిక్ష విధిస్తుందని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. శుక్రవారం నాడు న్యాయస్థానం దోషి శిక్షను ఖరారు చేసింది.

ఉరిశిక్ష వేయాలి: అనూహ్య తండ్రి
తన కూతురు అనూహ్యను హత్య చేసిన చంద్రభానుకు ఉరిశిక్ష వేయాలని తల్లిదండ్రులు మొదటి నుంచి కోరుతున్నారు. ముంబై న్యాయస్థానం కూడా దోషికి ఉరిశిక్ష విధించింది. దీంతో అనూహ్య కుటుంబ సభ్యులో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, అనూహ్య కేసులో చంద్రభాన్ సుదమ్ సనప్ను ముంబై కోర్టు నాలుగు రోజుల క్రితం దోషిగా తేల్చింది. అనంతరం శిక్ష ఖరారును తొలుత బుధవారానికి వాయిదా వేసింది. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బుధవారం కోర్టుకు విన్నవించారు. అనంతరం కోర్టు శిక్ష ఖరారును ఈ రోజుకు వాయిదా వేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications