ఫ్యాన్కు ఉరేసుకుని టెక్కీ ఆత్మహత్య, బాలికపై రేప్

కొంత కాలంగా అతను హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో మానసికంగా కృంగిపోయాడు. దానికితోడు, తోటి ఉద్యోగులు కొందరు మానసికంగా వేధించడం ప్రారంభించారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో మనస్తాపానికి గురైన నాగరాజు శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని మరణించాడు.
ఇదిలావుంటే, బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతన్ని రిమాండ్కు తరలించారు. హైదరాబాదులోని పాతబస్తీలో గల జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (14)ను తలాబ్కట్టకు చెందిన మహ్మద్ అక్తర్ అలీ (25) ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.
ఈ నెల 11వ తేదీన పహాడీషరీఫ్లో నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications