ఫ్యాన్కు ఉరేసుకుని టెక్కీ ఆత్మహత్య, బాలికపై రేప్

కొంత కాలంగా అతను హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో మానసికంగా కృంగిపోయాడు. దానికితోడు, తోటి ఉద్యోగులు కొందరు మానసికంగా వేధించడం ప్రారంభించారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో మనస్తాపానికి గురైన నాగరాజు శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని మరణించాడు.
ఇదిలావుంటే, బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతన్ని రిమాండ్కు తరలించారు. హైదరాబాదులోని పాతబస్తీలో గల జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (14)ను తలాబ్కట్టకు చెందిన మహ్మద్ అక్తర్ అలీ (25) ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.
ఈ నెల 11వ తేదీన పహాడీషరీఫ్లో నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications