సర్వే: వివరాలందించిన గవర్నర్ నర్సింహన్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నుంచి ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వరకు అందరూ రాజకీయ, సినీ ప్రముఖులు తమ వివరాలను అందించారు.
గవర్నర్ నర్సింహన్ కుటుంబ వివరాలను జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ తీసుకున్నారు. గవర్నర్ దంపతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన సర్వే అధికారులతో కలిసి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వివరాలను సేకరించారు. ఈ సమయంలో మంత్రి కె తారక రామారావు, ఆయన భార్య ఉన్నారు. వారి కుటుంబ వివరాలనూ సోమేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆయన తన ఇంటికొచ్చి సర్వే అధికారులకు తన వివరాలు ఇచ్చారు.
సర్వే
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
సర్వే
గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నుంచి ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వరకు అందరూ రాజకీయ, సినీ ప్రముఖులు తమ వివరాలను అందించారు.
సర్వే
గవర్నర్ నర్సింహన్ కుటుంబ వివరాలను జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ తీసుకున్నారు.
సర్వే
గవర్నర్ నర్సింహన్ దంపతులను వివరాలను జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.