బడ్జెట్ 2014: టీకి ఉద్యానవం, ఏపీకి ఎయిమ్స్, ఐఐటీ
హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంటులో సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు...

కాకినాడ కేంద్రంగా హార్డ్వేర్ పార్క్.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.
హైదరాబాదులో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటు.
అనంతపురం జిల్లా హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకామీ
కాకినాడ పోర్టు అభివృద్ధికి ప్రోత్సాహకాలు.
ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్కు ఐఐటీ కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్కు రూ.500 కోట్లు.
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం
తెలంగాణకు ఉద్యానవన విశ్వవిద్యాలయం
కాకినాడ పోర్టు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ.
కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు
విశాఖ - చెన్నైల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు.
కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధులు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications