బడ్జెట్ 2014: టీకి ఉద్యానవం, ఏపీకి ఎయిమ్స్, ఐఐటీ
హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంటులో సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు...

కాకినాడ కేంద్రంగా హార్డ్వేర్ పార్క్.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.
హైదరాబాదులో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటు.
అనంతపురం జిల్లా హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకామీ
కాకినాడ పోర్టు అభివృద్ధికి ప్రోత్సాహకాలు.
ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్కు ఐఐటీ కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్కు రూ.500 కోట్లు.
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం
తెలంగాణకు ఉద్యానవన విశ్వవిద్యాలయం
కాకినాడ పోర్టు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ.
కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు
విశాఖ - చెన్నైల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు.
కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధులు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications