మా బాబే ముందు, టీదేమీ లేదు: బియాస్పై ఎపి మంత్రి
కాకినాడ: హిమాచల్ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనపై ముందుగా స్పందించింది తమ ప్రభుత్వమేనని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి చిన రాజప్ప వ్యాఖ్యానించారు. బాధితులకు విమానాలు, వసతి పౌకర్యాలు ఏర్పాటు చేసింది తామేనని ఆయన అన్నారు.
చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించామని చిన రాజప్ప తెలిపారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. హిమాచల్ప్రదేశ్ దుర్ఘటనపై ముందుగా తమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారని అన్నారు.

బాధితులకు ఎక్స్గ్రేషియా తమ ప్రభుత్వమే ప్రకటించిందని, ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ హోంమంత్రి నాయని నాయిని నర్సింహారెడ్డి అక్కడ కూర్చుని రాజకీయం చేశారు తప్పితే చేసేది ఏమీ లేదని చిన రాజప్ప విమర్శించారు.
ఇటీవలి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నది వరదల్లో 24 మంది హైదరాబాద్ విద్యార్థులు గల్లంతయిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఇప్పటి వరకు 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications