ఏపీకి ఫరవాలేదు, టీకి నిరాశ: ఏ రాష్ట్రానికి రాని ఐఐఎం

ఏపీకి కొంతలో కొంత ఊరట దక్కినప్పటికీ తెలంగాణకు మాత్రం నిరాశే మిగిలిందని అంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి కంటితుడుపు చర్యగా కేవలం హార్టీకల్చర్ విశ్వవిద్యాలయం మాత్రమే ప్రతిపాదించారని, దీంతో పాటు హైదరాబాదులో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారని అంటున్నారు.
మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ పైన కొంతలో కొంత వరాల జల్లు కురిపించినప్పటికీ తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపించారని అంటున్నారు. ఏపీకి వ్యవసాయ విశ్వవిద్యాలయం, విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడ పోర్టు అభివృద్ధికి ప్రోత్సాహకాలు, కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీలతో పాటు ఐఐటీ, ఎయిమ్స్ ప్రతిపాదించారు. కాగా, రెండు రాష్ట్రాలకు ఐఐఎంలు రాలేదు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications