ఏపీకి ఫరవాలేదు, టీకి నిరాశ: ఏ రాష్ట్రానికి రాని ఐఐఎం

ఏపీకి కొంతలో కొంత ఊరట దక్కినప్పటికీ తెలంగాణకు మాత్రం నిరాశే మిగిలిందని అంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి కంటితుడుపు చర్యగా కేవలం హార్టీకల్చర్ విశ్వవిద్యాలయం మాత్రమే ప్రతిపాదించారని, దీంతో పాటు హైదరాబాదులో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారని అంటున్నారు.
మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ పైన కొంతలో కొంత వరాల జల్లు కురిపించినప్పటికీ తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపించారని అంటున్నారు. ఏపీకి వ్యవసాయ విశ్వవిద్యాలయం, విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడ పోర్టు అభివృద్ధికి ప్రోత్సాహకాలు, కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీలతో పాటు ఐఐటీ, ఎయిమ్స్ ప్రతిపాదించారు. కాగా, రెండు రాష్ట్రాలకు ఐఐఎంలు రాలేదు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications