వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఘోర ప్రమాదం.. కారు కాల్వలోకి దూసుకెళ్లి ముగ్గురు మృతి..

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం సమీపంలో బుధవారం(మార్చి 4)న ఘోర ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నరసాపురం నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

three died after car plunges into canal in west godavari district

Recommended Video

Hersis Virus : New Virus In Andhra Pradesh ! | Oneindia Telugu

మృతులంతా యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో కారును బయటకు వెలికితీశారు. తెల్లవారుజామున కారు నడుపుతున్న సమయంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
Tragedy struck a family in Andhra Pradesh after three members who were travelling in a car drowned to death as the vehicle plunged into a canal in the state's West Godavari district on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X