ఏపీలో ఘోర ప్రమాదం.. కారు కాల్వలోకి దూసుకెళ్లి ముగ్గురు మృతి..

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం సమీపంలో బుధవారం(మార్చి 4)న ఘోర ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నరసాపురం నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

three died after car plunges into canal in west godavari district

Recommended Video

    Hersis Virus : New Virus In Andhra Pradesh ! | Oneindia Telugu

    మృతులంతా యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో కారును బయటకు వెలికితీశారు. తెల్లవారుజామున కారు నడుపుతున్న సమయంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+