నగరిలో మంత్రి రోజా కు గెలుపు కష్టమేనా - గట్టెక్కించేది అదొక్కటే..!!
మంత్రి రోజా సొంత నియోజకవర్గంలో సమీకరణాలు మారుతున్నాయి. మంత్రి రోజా కు సొంత పార్టీ నుంచే సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో, 2024 ఎన్నికల్లో నగరిలో రోజా గెలవాలంటే ప్రత్యర్ధి పార్టీల కంటే సొంత పార్టీపైనే ఎక్కువగా పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల పైన తాజాగా మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాగే ఉంటే రాజకీయం చేయలేమంటూ వ్యాఖ్యానించారు. మంత్రి రోజా 2014, 2019 ఎన్నికల్లోనూ స్వల్ప మెజార్టీతోనే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రోజా వరుసగా నగరి నుంచి రెండో సారి గెలుపొందారు. ఆ సమయంలోనే రోజా కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఒక వర్గం పని చేసింది. నియోజకవర్గంలో రోజా వ్యతిరేక వర్గం గతం కంటే మరింతగా బలపడింది.
మంత్రికి
అసమ్మతి
నేతలే
సమస్య
రెండో
సారి
గెలిచిన
సమయం
నుంచి
రోజాకు
వ్యతిరేక
వర్గం
నియోజకవర్గంలో
బలం
పెంచుకొనే
ప్రయత్నం
చేస్తోంది.
వారికి
పార్టీలోని
కొందరు
ముఖ్య
నేతల
మద్దతు
ఉందని
రోజా
వర్గీయులు
చెబుతున్నారు.
నిండ్ర
మండలానికి
చెందిన
చక్రపాణిరెడ్డి
పార్టీలో
పట్టు
ఉంది.
దీంతో,
వచ్చే
ఎన్నికల్లో
రోజా
తిరిగి
నగరి
నుంచి
పోటీ
చేసినా..పార్టీలోని
వ్యతిరేకులు
ఎంత
వరకు
సహకరిస్తారనేది
సందేహంగా
మారుతోంది.
నియోజకవర్గాల
వారీగా
సమీక్షలు
చేస్తున్న
సీఎం
జగన్
నగరి
నియోజకవర్గం
పైన
సమీక్షలో
మంత్రి
రోజా
-
నియోజకవర్గంలోని
అసమ్మతి
వర్గానికి
ఏం
చెబుతారనేది
తేలిపోనుంది.
అయితే,
రోజాకు
ఇప్పటి
వరకు
సొంత
పార్టీలో
వ్యతిరేకత
ఉన్నా,
కలిసి
వచ్చే
అంశం
మాత్రం
ఊరటనిస్తోంది.
సీఎం
జగన్
-
చంద్రబాబుకు
కీలకం
ఇక్కడ
టీడీపీ
నుంచి
గాలి
భానుప్రకాశ్
కు
పార్టీ
అధినేత
చంద్రబాబు
బాధ్యతలు
అప్పగించారు.
2019
ఎన్నికల్లో
రోజా
మీద
పోటీ
చేసిన
భాను
ఓడిపోయారు.
తిరిగి
పోటీ
చేసేందుకు
సిద్దమవుతున్నారు.
కానీ,
ఆయన
సోదరుడు
జగదీష్
వ్యతిరేకంగా
మారటం
వైసీపీకి
కలిసి
వచ్చే
అంశం.
గాలి
కుమారులిద్దరూ
కలిసి
పార్టీ
కోసం
పని
చేయాలని
టీడీపీ
అధినేత
నిర్దేశించారు.
2024
ఎన్నికల్లో
రోజా
ఎట్టి
పరిస్థితుల్లో
గెలవకూడదనేది
చంద్రబాబు
లక్ష్యం.
గెలిపించుకోవటం
సీఎం
జగన్
బాధ్యత
అన్నట్లుగా
పరిస్థితి
మారింది.
కానీ,
క్షేత్ర
స్థాయిలో
నగరి
టీడీపీలో
సఖ్యత
కనిపించటం
లేదు.
ఇటు
మంత్రి
రోజా
కు
వ్యతిరేకంగా
నియోజకవర్గంలో
బలమున్న
నేతలు
ఒక్కటవుతున్నారు.
నగరిలో
మారుతున్న
పరిస్థితులు
మంత్రి
రోజా
తమను
నియోజకవర్గంలో
పట్టించుకోవటంలేదని
వారు
సీఎం
వద్ద
ఫిర్యాదు
చేసేందుకు
సిద్దమవుతున్నారు.
ముఖ్యమంత్రి
జగన్
తనకు
అండగా
నిలుస్తారని
రోజా
విశ్వసిస్తున్నారు.
నియోజవర్గంలోని
నిండ్ర,
విజయపురం
మండలాల్లో
రోజాకు
సొంత
పార్టీ
నేతల
వ్యతిరేకత
ఎక్కువగా
ఉందని
తెలుస్తోంది.
దీంతో..
ఇప్పుడు
175
సీట్లు
గెలవాలనే
లక్ష్యంతో
ఉన్న
సీఎం
జగన్
కు
తన
కేబినెట్
ఫైర్
బ్రాండ్
రోజా
నియోజకవర్గంలో
ఎలాంటి
నిర్ణయాలు
తీసుకుంటారనేది
ఆసక్తి
కరంగా
మారుతోంది.