నేటి నుంచి ఏపీ సరిహద్దుల్లోనూ ఆంక్షలు- సరుకులు, అత్యవసర వాహనాలకే ఎంట్రీ
ఏపీలో కోవిడ్ కేసుల ఉధృతి నేపథ్యంలో ఇవాళ్టి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ విధించబోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే షాపుల్ని, షాపింగ్ను అనుమతిస్తారు. ఆ తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుంది. అదే సమయంలో రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించబోతున్నారు.
Recommended Video
కోవిడ్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఇకపై సరిహద్దుల్లో రవాణాపై ఆంక్షలు విధించనున్నారు. ఏపీతో తెలంగాణ, ఒడిశా, కర్నాటక, తమిళనాడుకున్న సరిహద్దుల్లో ఈ ఆంక్షలు కొనసాగుతాయి. కర్ఫ్యూ సమయంలో ఈ సరిహద్దుల గుండా అత్యవసర వాహనాలు, గూడ్స్ వాహనాలు మాత్రమే రవాణాకు అనుమతిస్తారు. మిగతా వాహనాలకు ఎంట్రీ ఉండదు. ఇప్పటికే మద్యనిషేదం దృష్ట్యా సరిహద్దుల గుండా ఏపీలో ప్రవేశించే వాహనాలను తనిఖీలు చేసి పంపుతున్నారు. ఇప్పుడు అసలు ఎంట్రీయే నిషేధిస్తారు.

ఇప్పటికే తమిళనాడులోకి ఏపీ నుంచి వాహనాల రాకపోకలపై ఆంక్షలున్నాయి. ఈ పాస్ తీసుకుంటే తప్ప ఏపీవాహనాలు తమిళనాడులోకి ప్రవేశించే అవకాసం లేదు. ఇప్పుడు ఏపీ కూడా ఆంక్షలు విధించడంతో ఏపీ-తమిళనాడు బోర్డర్స్లో వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడనుంది. తెలంగాణ, కర్నాటక, ఒడిశా విషయంలో మాత్రం కర్ఫ్యూ సమయంలోనే వాహనాలను అనుమతించరాదని నిర్ణయించారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications