గుట్టుచప్పుడు కాకుండా: ఎట్టకేలకు లడ్డూ ప్రసాదానికి లైసెన్స్ తీసుకున్న టిటిడి
తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టకేలకు లడ్డూ ప్రసాదానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్ను తీసుకుంది.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టకేలకు లడ్డూ ప్రసాదానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్ను తీసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా ఈ లైసెన్స్ తీసుకుందని అంటున్నారు.
గతంలో లడ్డూకు లైసెన్స్ తీసుకోవడానికి టిటిడి నిరాకరించింది. లడ్డూ అనేది ప్రసాదం అని, ఇది ఆహార పదార్థం కాదని కాబట్టి దీనికి లైసెన్స్ అవసరం లేదని చెప్పింది. అంతేకాదు దీనిని ఉచితంగా, రాయితీకి ఇస్తామని చెప్పింది.

కానీ ఎఫ్ఎస్ఎస్ఏఐ మాత్రం కచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలని చెప్పింది. అధికారులు లడ్డూ తయారు చేసే ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేయగా టిటిడి నిరాకరించింది. అయితే, తాజాగా టిటిడిపి సేఫ్టీ పర్మిషన్ తీసుకోవడం గమనార్హం.
కాగా, బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు లడ్డూ ప్రసాదం తయారీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో లైసెన్స్ తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పింది.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications