దయచేసి ఆ నిర్ణయం వద్దు: బాబుకు వల్లభనేని వంశీ విన్నపం
డెల్టా షుగర్ ఫ్యాక్టరీని మూసివేయవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు. గురువారం ఉదయం చంద్రబాబును వంశీ కలిశారు.
అమరావతి: డెల్టా షుగర్ ఫ్యాక్టరీని మూసివేయవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు. గురువారం ఉదయం చంద్రబాబును వంశీ కలిశారు. డెల్టా షుగర్ ఫ్యాక్టరీ రైతులతో కలిసి ఆయన సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.
Recommended Video

అయితే, రైతులందర్నీ క్యాంపు కార్యాలయంలోనికి అనుమతించకపోవడంతో వంశీ మాత్రమే చంద్రబాబును కలిసి ఈ విషయంపై మాట్లాడారు. డెల్టా షుగర్ ఫ్యాక్టరీని మూసివేస్తే చెరకు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు.

అంతేగాక, చెరకును హనుమాన్ జంక్షన్ నుంచి ఉయ్యూరుకు తరలించాల్సి వస్తుందని చంద్రబాబుకు వివరించారు. దీంతో 30-40కిలోమీటర్ల దూరం పెరుగుతుందని, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయని చెప్పారు.
ఈ సమస్యలను పరిగణలోకి తీసుకుని.. ఫ్యాక్టరీని మూసివేయకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వంశీ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు వంశీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
-
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications