నగదు రహిత సేవలకు పట్టం: వెంకయ్య
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడ్డారు. అదో అవినీతి పార్టీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు లేవని మన్మోహన్ సింగ్ పై కూడా విమర్శలు గుప్పించారు. ఆయనో అవినీతి రాజుగా పేర్కొన్నారు.
మరోవైపు కరెన్సీ రద్దుపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. త్వరలో నగదు రహిత సేవలను విస్తరిస్తామని చెప్పారు. ఆ క్రమంలో 21 బ్యాంకుల సేవలు అందించే కార్డును త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అంతక ముందు విశాఖ కార్పొరేషన్ పరిధిలో నగదు రహిత సేవలను అందించే సౌకర్య కేంద్రాన్ని ప్రారంభించారు.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications