భర్త మృతి: కూతురితో సహా మహిళ ఆత్మహత్య

అప్పటి నుంచి అతని భార్య లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురవుతూ వస్తోంది. భర్త లేకుండా తాను జీవించలేనంటూ ఆమె పలుమార్లు బంధువుల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ స్థితిలో శనివారం ఉదయం లక్ష్మి తొమ్మిదో తరగతి చదువుతున్న తన కూతురు ప్రసన్నతో కలిసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.
వారిద్దరు ఆత్మహత్య చేసుకున్న సమయంలో కుమారుడు ఇంట్లో లేడని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
లేడీ టీచర్ ఆత్మహత్యాయత్నం
తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేక శనివారం ఉదయం పాఠశాల ఆవరణలోనే ఓ గిరిజన ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె పరిస్థితి ఆందోళనకరుంగా ఉంది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
బొల్లాపల్లిలోని కస్తూర్బా పాఠశాలలో జ్యోతి సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. ఆమెపై తోటి ఉద్యోగులు వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ విషయంపై ఆమె ప్రధాన ఉపాధ్యాయుడికి కూడా ఫిర్యాదు చేసింది.
ప్రధాన ఉపాధ్యాయుడు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో ఆమెపై వేధింపులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆమె పాఠశాలలో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications