అక్రమ సంబంధం: ప్రియుడితో కలిసి కుమారుడ్ని చంపిన మహిళ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో అమానవీయమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి ఓ మహిళ తన కన్న కుమారుడినే హతమార్చింది. రేఖ అనే మహిళ తన ప్రియుడు రాజారావుతో కలిసి కుమారుడిని చంపిన సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
కృష్ణా జిల్లా కంకిపాడులో ఈ సంఘటన గతరాత్రి చోటు చేసుకుంది. మూడు నెలల క్రితం రేఖ మహారాష్ట్ర నుంచి కంకిపాడుకు వచ్చి, రాజారావుతో కలిసి ఉంటోంది. రాత్రిపూట ఏడుస్తూ తమను నిద్రపోనివ్వడం లేదనే కారణంతో కుమారుడిని వారిద్దరు కలిసి చంపినట్లు తెలుస్తోంది.

అర్థరాత్రి కుమారుడిని చంపి శవాన్ని కాలువ గట్టు మీద పడేశారు. శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టారు. రేఖను, ఆమె రెండో భర్త రాజారావును అదుపులోకి తీసుకుని విచారించారు.
చిన్నారిని తామే చంపామని వారు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. రేఖ మొదటి భర్తకు దూరమై రాజారావుతో కలిసి ఉంటోంది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications