గృహిణితో, ఫ్రెండ్తో వివాహేతర సంబంధం: భర్త హెచ్చరిక, ఆత్మహత్య
హైదరాబాద్: భర్తతో కాపురం చేయడం ఇష్టం లేని మహిళ ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాదులో జరిగింది. విషం తాగిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అతని పరిస్థితి విషమంగా ఉంది.
పాత రామంతాపూర్కు చెందిన రాజ్ కుమార్ (27)కు అంబర్ పేటలోని ఓ గృహిణితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే పరిచయమైన ఆమె స్నేహితురాలు (30)తోను అతడు వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు.

భార్య వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్న విషయాన్ని మొదటి గృహిణి భర్త గుర్తించాడు. ఆమెను హెచ్చరించాడు. దీంతో, సదరు మహిళ, ప్రియుడు రాజ్ కుమార్ రామంతాపూర్లోని ఓ ప్రాంతానికి గురువారం రాత్రి చేరుకున్నారు.
అక్కడ ఆత్మహత్యాయత్నం చేశారు. వారు తమ వెంట తెచ్చుకున్న విషాన్ని తాగారు. స్థానికులు గుర్తించి వారినని పోలీసులకు సమాచారం అందించారు. వారిని ఆసుపత్రికి తరలించారు. గృహిణి (ప్రియురాలు) మృతి చెందింది. రాజ్ కుమార్ పరిస్థితివిషమంగా ఉంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications