టైటానియం స్కాంలో పాత్ర లేదా?: జగన్కు యనమల
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిని సిబిఐ, ఎఫ్బిఐలు ధ్రువీకరించాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టైటానియం కుంభకోణంలో తన పాత్ర లేదని, ఎఫ్బిఐ చెప్పిన బంధువు తాను కాదని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు.
రైతుల రుణమాఫీ చేయలేరంటూ జగన్ చెప్పడం హాస్యాస్పదమని యనమల అన్నారు. దోచుకునేందుకు లక్ష కోట్లు ఉంటాయి కానీ రుణమాఫీకి డబ్బు ఉండదా అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

సబిత, కృపానందంలపై సిబిఐ ఛార్జీషీటు దాఖలు
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ కృపానందంలపై సిబిఐ అభియోగపత్రం దాఖలు చేసింది. ఓఎంసి కేసులో సిబిఐ బుధవారం తుది ఛార్జీషీటు దాఖలు చేసింది.
ఐపిసి 125, 120బి, 409 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13 (2) కింద కేసు నమోదు చేసినట్లు సిబిఐ పేర్కొంది. అంతర్రాష్ట సరిహద్దు వివాదం మినహా ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని సిబిఐ తెలిపింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications