'రెండు, మూడు నెలల్లో జగన్ సెంట్రల్ జైలుకు వెళ్తాడు..'
లక్షలాది కోట్లు పెట్టుబడులుగా ఏపీకి వస్తుంటే.. జగన్ ఓర్వలేని తనంతో వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ పై గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ కు పదవీ వ్యామోహం ఉందని చెబుతూ.. ఎంతసేపు ఆయన అదే ఆలోచనలో ఉంటారని విమర్శించారు.
ఎప్పుడెప్పుడూ సీఎం అవుదామన్న ఆలోచనే తప్ప..రాష్ట్రాభివృద్ధి గురించి జగన్ కు పట్టదని విమర్శించారు. విమర్శలకు మరింత పదునుపెడుతూ.. రానున్న రెండు, మూడు నెలల్లో సెంట్రల్ జైలుకు వెళ్లడం మాత్రం ఖాయమని యరపతినేని వ్యాఖ్యానించడం గమనార్హం.

విశాఖలో తన తల్లి విజయమ్మ ఓడిపోవడాన్ని జగన్ ఇప్పటికీ ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. లక్షలాది కోట్లు పెట్టుబడులుగా ఏపీకి వస్తుంటే.. జగన్ ఓర్వలేని తనంతో వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అందుకే విశాఖలో హోదా పేరిట జనాలను భయభ్రాంతులకు గురిచేసేందుకు జగన్ కుట్ర పన్నారని యరపతినేని ఆరోపించారు.
More From
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications