పగబట్టి కక్ష తీర్చుకుంటాం: ఎపి అధికారులకు చెవిరెడ్డి హెచ్చరిక
రాజమండ్రి : అధికార తెలుగదేశం పార్టీ అండతో న్యాయాన్ని విస్మరించి ప్రవర్తించే అధికారులపై పగపట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడతామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అధికారులు పద్ధతి తప్పితే ఈ రోజు బాగానే ఉంటుందని భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా పశ్చాత్తాప పడేలా చర్యలు ఉంటాయని ఆయన అధికారులను హెచ్చరించారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీడీపీ ప్రభుత్వం పతనం దగ్గరలోనే ఉందన్నారు.

కాగా, అక్రమ కేసులతో పోలీసులు ఏమీ పీకలేరని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా అన్నారు. ఆగస్టు 29న వైసీపీ బంద్ సందర్భంగా అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన రాజా సోమవారం బెయిల్పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications