5 కోట్ల మంది ప్రజల కోసం...వైసిపి ఎంపీలు త్యాగం చేశారు:వైఎస్ జగన్
గుంటూరు: ఐదు కోట్ల మంది ప్రజల కోసం వైసిపి పార్టీ ఎంపీలు తమ పదవులు త్యాగం చేశారని, ఇలా లోక్సభ సభ్యుల రాజీనామా దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చన్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ శుక్రవారం సంగం జాగర్లమూడిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అంతేకాకుండా వైసిపి ఎంపీలు రాజీనామా చేసిన వెంటనే నిరాహారదీక్షకు కూర్చున్నారని జగన్ తెలిపారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నామని జగన్ గుర్తు చేశారు. అయితే తమతో పాటు టిడిపి ఎంపీలు కూడా రాజీనామా చేస్తే ఎపికి ఖచ్చితంగా మేలు జరిగేదని...25 మంది ఎంపీలు ఒకేతాటి పైకి వచ్చి రాజీనామాలు చేస్తే దేశం మొత్తం చర్చనీయాంశమైయ్యేదని జగన్ చెప్పారు. అప్పుడు కేంద్రం ఎపికి తప్పకుండా ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వచ్చి ఉండేదని జగన్ అన్నారు.

More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications