కెసుల భయంతోనే అలా: జగన్పై ఎపి మంత్రులు
హైదరాబాద్: కేసుల భయంతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మీడియా ముందుకు రావటం లేదని మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. గవర్నరు ప్రసంగంలోని అన్ని అంశాలు అమలు చేస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మనుగడ ఉండదని జగన్ భయపడుతున్నారని వారు వ్యాఖ్యానించారు.
ఎస్ఈజెడ్ల పేరుతో డబ్బులు దండుకోవటానికి నాడు వైఎస్ జీవోలు విడుదల చేశారని మంత్రులు ఆరోపించారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రైతులు భూములిచ్చారని, కానీ జగన్ రాద్ధాంతం చేస్తున్నారని వారు ఆరోపించారు. రాజధాని నిర్మాణం మొదటిదశ 2018 నాటికి పూర్తి చేస్తామని మంత్రులు ప్రకటించారు.

సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాలను రాయలసీమకు తరలించడమే పట్టిసీమ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీలో నిర్మాణంలో ఉన్న నీటి ప్రాజెక్టులను ప్రస్తుత ధరలకే జగన్ కోరుకున్న వారికి కాంట్రాక్టులు ఇస్తామని వాటిని నిరీ్నత సమయంలో పూర్తి చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టుకు పోలవరంతో సంబంధం లేదన్నారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications