వైసిపిలోకి టిడిపి నేత: కడప పర్యటనను వాయదా వేసుకున్న జగన్
మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ తన కడప జిల్లా పర్యటన వాయిదా వేసుకున్నారు.
కడప: మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ తన కడప జిల్లా పర్యటన వాయిదా వేసుకున్నారు.
వైయస్ జగన్ ఈ నెల 14వ తేదీన కడపలో పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు ఆయన సన్నద్ధమయ్యారు. అయితే శిల్పా మోహన్ రెడ్డి పార్టీలో చేరుతున్నందున అధినేత పర్యటన వాయిదా పడింది.
చదవండి: అఖిలప్రియ పావులు: అందుకే బాబుకు శిల్పా షాక్, జగన్ లెక్క ఇదీ
ఎమ్మెల్యే అంజాద్ బాషా ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం జగన్ కడప నగరంలోని ఓ ప్రయివేటు వైద్యశాల ప్రారంభోత్సవానికి హాజరుకావడంతో పాటు ఆ రోజు సాయంత్రం ఎమ్మెల్యే అంజాద్ బాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనాల్సి ఉందన్నారు.
14వ తేదీ జరగాల్సిన జగన్ పర్యటన ఈ నెల 15కు వాయిదా పడింది. నగరంలోని అమీన్ ఫంక్షన్ ప్యాలెస్లో 15వ తేదీ సాయంత్రం జరిగే ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొంటారు. శిల్పా మోహన్ రెడ్డి చేరిక కారణంగా వాయిదా పడింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications