వైఎస్ వివేకా ఓడిపోతారా, ఆది ఏమంటున్నారు?
కడప జిల్లాలో తొలిసారిగా వైఎస్ కుటుంబాన్ని ఓడించబోతున్నామని, ఏక పక్ష కుటుంబ పాలనకు చరమగీతం పాడబోతున్నట్టు టిడిపి నేతలు ప్రకటించారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ్యుడు సిఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి,
కడప:కడప జిల్లాలో తొలిసారిగా వైఎస్ కుటుంబాన్ని ఓడించబోతున్నామని, ఏక పక్ష కుటుంబ పాలనకు చరమగీతం పాడబోతున్నట్టు టిడిపి నేతలు ప్రకటించారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ్యుడు సిఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం నాడు ప్రకటించారు.
కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బిటెక్ రవి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో తమ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి ఓటమిపాలౌతారనే బయంతోనే జగన్ ఓటు వేసేందుకు వచ్చారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చెప్పారు.
జిల్లా అభివృద్దికి సంబంధించిన అనేక సమావేశాలు జరిగినా ఒక్క దానికి కూడ హజరుకాని జగన్ తన చిన్నాన్న ఓడిపోతున్నారని తెలిసి ఓటు వేసేందుకు వచ్చారని ఆయన ఆరోపించారు. ఓటమి భయంతోనే ఒక్క ఓటు వచ్చినా చాలనే ఉద్దేశ్యంతోనే జగన్ ఈ ఓటింగ్ లో పాల్గొన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications