వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటుకు వెళ్తుండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

Recommended Video

YCP Leaders Maha Dharna at Jantar Mantar, Watch Video

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించింది.

కేసీఆర్ అలా అన్నారు, పవన్ జవాబు చెప్పాలి: విజయసాయి, మోడీని ఇరుకున పెట్టొద్దని జగన్!కేసీఆర్ అలా అన్నారు, పవన్ జవాబు చెప్పాలి: విజయసాయి, మోడీని ఇరుకున పెట్టొద్దని జగన్!

వైసీపీ నాయకులు ధర్నా చౌక్ నుంచి పార్లమెంటుకు బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.

ఆ తర్వాత పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అంతకుముందు వైసీపీ నేతల ధర్నాకు పలువురు సంఘీభావం తెలిపారు. సీపీఐ నేతలు, ప్రత్యేక హోదా సాధనా సమితి నాయకులు తదితరులు మద్దతు తెలిపారు.

English summary
YSR Congress Party leaders arrested in New Delhi on Monday. YSRCP protesting in Jantar Mantar for Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X