వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పార్లమెంటుకు వెళ్తుండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్ట్
Recommended Video
YCP
Leaders
Maha
Dharna
at
Jantar
Mantar,
Watch
Video
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించింది.
కేసీఆర్ అలా అన్నారు, పవన్ జవాబు చెప్పాలి: విజయసాయి, మోడీని ఇరుకున పెట్టొద్దని జగన్!
వైసీపీ నాయకులు ధర్నా చౌక్ నుంచి పార్లమెంటుకు బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఆ తర్వాత పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అంతకుముందు వైసీపీ నేతల ధర్నాకు పలువురు సంఘీభావం తెలిపారు. సీపీఐ నేతలు, ప్రత్యేక హోదా సాధనా సమితి నాయకులు తదితరులు మద్దతు తెలిపారు.
Comments
chandrababu naidu nara chandrababu naidu ys jagan ys jagan mohan reddy andhra pradesh special status special package mps Lok sabha rajya sabha venkaiah naidu చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్ జగన్ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ ఎంపీలు లోకసభ రాజ్యసభ వెంకయ్య నాయుడు
English summary
YSR Congress Party leaders arrested in New Delhi on Monday. YSRCP protesting in Jantar Mantar for Special Status issue.
Story first published: Monday, March 5, 2018, 13:51 [IST]