జైల్లోనూ నిరహరదీక్షను కొనసాగిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి
ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న చెత్త డంపింగ్ యార్డును తరలించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లోనూ దీక్షను కొనసాగిస్తున్నారు.
చిత్తూరు: ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న చెత్త డంపింగ్ యార్డును తరలించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లోనూ దీక్షను కొనసాగిస్తున్నారు.
మంచినీళ్ళు ముట్టకోకుండానే చిత్తూరు సబ్ జైలులో దీక్షను చేస్తున్నారు. ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా తాను సిద్దమేనని ఆయన ప్రకటించారు.తన పోరాటాన్ని అణిచివేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆయన ఆరోపించారు.

రామాపురంలో చెత్త డంపింగ్ యార్డును తరలింపు డిమాండ్ తో నిరహరదీక్ష చేపట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను శనివారం నాడు పుత్తూరు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హజరుపర్చారు. పుత్తూరు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్మెల్యే తో పాటు 35 మంది గ్రామస్థులకు కూడ వచ్చేనెల 7వ, తేది వరకు కోర్టు రిమాండ్ విధించింది. తమ తరపున పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డికి మద్దతుగా రామచంద్రాపురం, తిరుపతి రూరల్ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications