చంద్రబాబు నుండి పవన్ కళ్యాణ్క్ డబ్బులు: వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవసరమైనప్పుడు , ఆయన నుండి డబ్బులు చేతికందగానే జసనేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డుపైకి వస్తారని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవసరమైనప్పుడు , ఆయన నుండి డబ్బులు చేతికందగానే జసనేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డుపైకి వస్తారని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.
కడపలో సోమవారం నిర్వహించిన వైసీపీ జిల్లా ప్లీనరీలో ఆయన మాట్లాడారు. జనసేన చీఫ్ పనన్ కళ్యాణ్ చంద్రబాబునాయుడు చెప్పినట్టు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు నుండి డబ్బులు చేతికి అందగానే పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్ ప్రారంభిస్తారని చెప్పారు. షెడ్యూల్ కు షెడ్యూల్ కు మధ్య డబ్బు ముట్టజెప్పితేనే ప్రజల మధ్యకు వస్తారని చెప్పారు.
పవన్ కళ్యాణ్ డబ్బు రాజకీయం చేస్తూ చంద్రబాబునాయుడు చెప్పినట్టు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవ్ ప్రజారాజ్యం పెట్టి 18 స్థానాలు గెలిచి అనంతరం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపారని ఆయన గుర్తుచేశారు.
పవన్ కళ్యాణ్ షెడ్యూల్ షెడ్యూల్ రాజకీయానికి డబ్బు తీసుకొంటూ కొత్త కోణంలో పయనిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications