త్వరలో కొత్త సిరీస్లో రూ.100 నోట్లు, ప్రకటించిన ఆర్బీఐ
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో కొత్త సిరీస్తో రూ.100 నోట్లను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఆర్బీఐ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
కొత్తగా వచ్చే ఈ మహాత్మాగాంధీ నోట్ల సిరీస్పై గవర్నర్ శక్తికాంతా దాస్ సంతకం ఉండబోతుందని, ప్రస్తుతం చలామణిలో ఉన్న వంద నోట్ల మాదిరిగానే కొత్త నోట్ల పరిమాణం ఉంటుందని తెలిపింది.

2016లో పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 వంటి కొత్త నోట్లను ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. గతంలో విడుదల చేసిన రూ.100 నోట్లు యథావిధిగా చలామణిలో కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications