త్వరలో కొత్త సిరీస్లో రూ.100 నోట్లు, ప్రకటించిన ఆర్బీఐ
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో కొత్త సిరీస్తో రూ.100 నోట్లను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఆర్బీఐ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
కొత్తగా వచ్చే ఈ మహాత్మాగాంధీ నోట్ల సిరీస్పై గవర్నర్ శక్తికాంతా దాస్ సంతకం ఉండబోతుందని, ప్రస్తుతం చలామణిలో ఉన్న వంద నోట్ల మాదిరిగానే కొత్త నోట్ల పరిమాణం ఉంటుందని తెలిపింది.

2016లో పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 వంటి కొత్త నోట్లను ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. గతంలో విడుదల చేసిన రూ.100 నోట్లు యథావిధిగా చలామణిలో కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications