పిఎన్బీకి రిజర్వ్ బ్యాంక్ షాక్: మోడీ సొమ్ము ఇక రానట్లే
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగింది. దానిపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) స్పందించింది. ఈ కుంభకోణంలో తుడిచిపెట్టుకు పోయిన సొమ్మంతా చెల్లించాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ను ఆదేశించింది.
ఈ కుంభకోణంలో నష్టపోయిన సొమ్మును ఇతర బ్యాంకులకు పిఎన్బీయే చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ తేల్చి చెప్పింది. ఈ సొమ్మును పిఎన్బీ చెల్లించకపోతే పిఎన్బీతో పాటు 30 ఇతర బ్యాంకులు భారీగా నష్టపోతాయని చెప్పినట్లు సమాచారం.

నీరవ్ మోడీ కారణంగా తుడిచిపెట్టుకుపోయిన రూ. 11,300 కోట్లు ఇతర బ్యాంకులకు పిఎన్బీ చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. అయితే, ఇతర బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు మార్గదర్శక సూత్రాలను ఉల్లంఘించాయని పిఎన్బీ అంటోంది.
ఇదిలావుంటే, కుంభకోణం ప్రధాన సూత్రధారి నీరవ్ మోడీ భారత పౌరుడు కాదనే మాట వినిపిస్తోంది. రూ.11,300 కోట్ల మేరకు ముంచినప్పటికీ నీరవ్ మోడీపై చర్యలు తీసుకునే అవకాశం లేదని అంటన్నారు. ఆయన ప్రపంచంలో ఇష్టారీతిన ప్రయాణిస్తూ ఉంటారని కూడా అంటున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications