ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పూతలపట్టు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా..పూతలపట్టు, ఐరాల, బంగారుపాళ్యం, తవణంపల్లి, యాదమర్రి మండలా లు ఈ నియోజకవర్గంలో చేరాయి. 2009 లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం లో ఒకసారి కాంగ్రెస్ ..మరోసారి వైసిపి గెలిచాయి . అంతకు ముందు ఉన్న వేపంజరి..పుత్తూరు నియోజకవర్గాలు 2009 పునర్విభజనలో భాగంగా రద్దయ్యాయి. పుత్తూరు లో టిడిపి సీనియర్ నేత దివగంత ముద్దు కృష్ణమ నాయుడు అయిదు సార్లు గెలిచారు. ఈ నియోజకవర్గం రద్దు కావటంతో 2009 లో నగరి నుండి పోటీ చేసారు. ఆయన మిహాన మరెవరూ ఈ నియోజకవర్గం నుండి రెండో సారి గెలుపొందలేదు. ఈ నియోజకవర్గంలో రెడ్డివారి రాజశేఖరరెడ్డి ఒకసారి గెలవగా, ఆయన తండ్రి నాదముని రెడ్డి రెండు సార్లు తిరుపతిలో గెలు పొందారు. ఇక, 2009 నుండి పూతల పట్టు లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.
రెండు
సార్లు
ఎన్నికలు..
2009
లో
రద్దయని
పుత్తూరు
నియోజకవర్గంలో
అయిదు
సార్లు
టిడిపి,
నాలుగు
సార్లు
కాంగ్రెస్,
సిపిఐ
ఒకసారి,
జనతా
పార్టీ
ఒకసారి,
కెఎల్పి
ఒక
సారి
గెలుపొందాయి.
ఇక,
పూతల
పట్టు
లో
2009
లో
కాంగ్రెస్
అభ్యర్ధి
గెలుపొందారు.
అప్పుడు
టిడిపి
నుండి
పోటీ
చేసిన
లలిత
కుమారి
పై
కాంగ్రెస్
నుండి
పోటీ
చేసిన
డాక్టర్
రవి
గెలిచారు.
ఆ
తరువాత
రాష్ట్రంలో
జరిగిన
రాజకీయ
పరిణామాలు..
వైసిపి
ఏర్పాటు..రాష్ట్ర
విభజన
ప్రభావం
ఈ
నియోకవర్గం
పై
పడింది.
2014
ఎన్నికల్లో
వైసిపి
గెలుపు..
2014
లో
జరిగిన
ఎన్నికల్లో
ఈ
నియోజకవర్గంలో
మొత్తంగా
199316
ఓట్లు
ఉండగా,
అందులో
169868
ఓట్లు
పోలయ్యాయి.
వైసిపి
నుండి
పోటీ
చేసిన
సునీల్
కు
83200
ఓట్లు
రాగా,
టిడిపి
నుండి
పోటీ
చేసిన
లలితకుమారికి
82298
ఓట్లు
వచ్చాయి.
లలిత
కుమారి
వరుసగా
రెండో
సారి
ఓడిపోయారు.
వైసిపి
నుండి
పోటీ
చేసిన
సునీల్
902
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
వచ్చే
ఎన్నికల్లో..
ఇక,
వచ్చే
ఎన్నికల్లో
ఇక్కడి
నుండి
వైసిపి
అభ్యర్దిగా
సిట్టింగ్
ఎమ్మెల్యే
సునీల్
కుమార్
తిరిగి
పోటీ
చేయటం
దాదాపు
ఖాయంగా
కనిపిస్తోంది.
ఇక,
టిడిపి
నుండి
రెండు
సార్లు
ఓడిపోయిన
లలితకుమారి
తిరిగి
పోటీ
చేస్తారా
లేదా
అనే
దాని
పై
స్పష్టత
లేదు.
ఇక,
2209
లో
ఇక్కడి
నుండి
ప్రజారాజ్యం
అభ్యర్దిగా
పోటీ
చేసిన
జయరాం
కు
17645
ఓట్లు
దక్కాయి.
ఈ
సారి
జనసేన
పార్టీ
ఇక్కడ
బరిలో
దిగుతుందో
లేదో
ఇంకా
స్పష్టత
లేదు.
ఇక్కడి
నుండి
ఎవరిని
పార్టీ
అభ్యర్దిగా
ప్రక
టిస్తారనేది
తేలిన
తరువాత
పోటీ
పై
స్పష్టత
వచ్చే
అవకాశం
ఉంది.
ముఖ్యమంత్రి
టిడిపి
-
వైసిపి
మధ్యే
ఇక్కడ
కీలక
పోటీ
ఉండే
అవకాశం
ఉంది.