హనుమాన్ చాలీసా పారాయణానికి గిన్నిస్లో చోటు
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణానికి గిన్నిస్ బుక్లో చోటు లభించింది. దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో 1,28,913 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు.
తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతుల మీదగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు గణపతి సచ్చిదానందస్వామికి గిన్నిస్ బుక్ రికార్డు పత్రాన్ని అందజేశారు. తెనాలి సమీపంలోని బుర్రిపాలెం రోడ్డులో జానకీరామ హనుమత్ ప్రాంగణంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ లోనే 1.08 లక్షల మంది పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. దత్తపీఠాధిపతి సచ్చిదానంద స్వామి హనుమాన్ చాలీసా సందర్భంగా పారాయణం ప్రాధాన్యతను భక్తులకు వివరించారు.
ఈ సందర్భంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వేల మంది భక్తులు ఒకే వేదికపై పారాయణం చేయడం దైవంపై ఉన్న విశ్వాసానికి నిదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, తమిళనాడు అదనపు డీజీ శ్రీదేవి, సినీ నటుడు అశోక్ కుమార్ పాల్గొన్నారు.

గిన్నిస్ బుక్లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు
గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణానికి గిన్నిస్ బుక్లో చోటు లభించింది. దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో 1,28,913 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు.

గిన్నిస్ బుక్లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు
తెనాలి సమీపంలోని బుర్రిపాలెం రోడ్డులో జానకీరామ హనుమత్ ప్రాంగణంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.

గిన్నిస్ బుక్లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు
గతంలో ఆంధ్రప్రదేశ్ లోనే 1.08 లక్షల మంది పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. దత్తపీఠాధిపతి సచ్చిదానంద స్వామి హనుమాన్ చాలీసా సందర్భంగా పారాయణం ప్రాధాన్యతను భక్తులకు వివరించారు.

గిన్నిస్ బుక్లో హనుమాన్ చాలీసా పారాయణంకు చోటు
తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతుల మీదగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు గణపతి సచ్చిదానందస్వామికి గిన్నిస్ బుక్ రికార్డు పత్రాన్ని అందజేశారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications