ఎవరు దొంగతనం చేయమన్నారు..? : డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్
కాసేపటి క్రితం ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై అప్పుడే రాజకీయాలు చుట్టుముట్టాయి. మాజీ స్పికర్ పై అధికార పార్టీ నేతలు అనేక ఆరోపణలు చేయడంతో పాటు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని, ఈనేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ శ్రేణులు తీవ్ర అరోపణలు చేశారు. దీంతో వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు పలువురు వైపీపీ ఎమ్మెల్యేలు ఘటుగా స్పందించారు.
కొడెల శివప్రసాద్ మృతిపై ప్రగాఢ సానూభూతి వ్యక్తం చేస్తున్నానని చెప్పిన పిల్లి సుభాష్ చంద్రబోస్ , టీడీపీ నేతలు దీన్ని ప్రభుత్వం హత్యగా అభివర్ణిస్తున్నారని అన్నారు. అయితే కొడెల అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో దొంగతనం చేశాడని, అదే విషయాన్ని కోడెల కూడ ఒప్పుకున్నాడని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు మొఖం చూపించకుండా ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.

మరోవైపు కోడెలపై పెట్టిన కేసులు ఏవి కూడ ప్రభుత్వం పెట్టలేదని, ఆయనపై ఉన్న కేసులన్ని భాదితులు పెట్టినవే అంటూ మంత్రి బోత్స సత్యనారయణ అన్నారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే క్యాన్సర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారని ఆయన ప్రశ్నించారు. ఇక ఆయన మరణంపై అనేక అనుమానాలు వస్తున్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడ సమగ్ర విచారణ జరపాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోరారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications