మహిళలపై దాడుల్ని సమూలంగా నిర్మూలించాలి : ఎంపీ కవిత
హైదరాబాద్ : మహిళలపై జరుగుతున్న దాడులను పూర్తిస్థాయిలో నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఎంత అలర్ట్ గా ఉన్నప్పటికీ.. మహిళలపై ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లక్డీకాపూల్ లో మహిళా భద్రతా విభాగం నూతన భవనం ప్రారంభోత్సవానికి కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు మంచిపేరు వచ్చిందని అన్నారు కవిత. నేరాలు తగ్గుముఖం పట్టడానికి అత్యాధునిక టెక్నాలజీ వాడుతూ దేశంలోనే ముందు వరుసలో నిలిచారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, షీ క్యాబ్స్, భరోసా సెంటర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అంతేకాదు మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా యాప్ లు కూడా తెరపైకి తెచ్చినట్లు వివరించారు.

మహిళలపై దాడులకు తెగబడుతున్న నిందితులకు తగిన శిక్ష పడేలా వుమెన్ వింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు కవిత. మహిళలకు అండగా నిలబడేందుకు.. ప్రతి జిల్లాలో భరోసా కేంద్రాల ఏర్పాటుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులొచ్చినా 100 నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు. విద్యార్థినుల రక్షణ కోసం తీసుకొచ్చిన హాక్ ఐ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
-
సరికొత్త పథకాలతో మహిళలకు వరాలు -
ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు సిద్ధంగా ఉండండి -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!












Click it and Unblock the Notifications