గ్రేట్: అండర్-19 జట్టుకు తెలుగుమ్మాయి ఎంపిక
తెలంగాణకు చెందిన అమ్మాయి త్రిష అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈమె స్వస్థలం భద్రాచలం. భారత అండర్-19 అమ్మాయిల జట్టు న్యూజిలాండ్తో జరిగే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. 15 మంది సభ్యుల అండర్-19 జట్టులో బీసీసీఐ సెలెక్టర్లు త్రిషకు చోటు కల్పించారు.

త్రిష ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ప్రతిభ చాటింది. జిల్లా స్థాయి అండర్-16 జట్టుకు ఎంపికైంది. 12 ఏళ్ల వయసులో అండర్-19 జట్టుకు ఆడింది. 12 ఏళ్ల వయసులో హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికై చక్కగా ప్లే చేసింది. చిన్న వయసులో బీసీసీఐ 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును కూడా గెలుచుకుంది.

త్రిష లెగ్ స్పిన్నర్. అలాగే బ్యాటింగ్లో చక్కగా ఆడుతుంది. పవర్ హిట్టింగ్తో రాణిస్తూ ఆల్ రౌండర్గా ఎదుగుతోంది. బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డు త్రిష పేరుతో ఉందట.ఇప్పుడు అండర్ -19 నెక్ట్స్.. టీమిండియా ఉమెన్ జట్టులో స్థానం సంపాదించడమే. ఆ దిశగా కూడా అడుగులు వేస్తానని అంటోంది. ఆమె ప్రతిభను చూసినవారంతా.. కచ్చితంగా మహిళల జట్టులో ఆడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు












Click it and Unblock the Notifications