గ్రేట్: అండర్-19 జట్టుకు తెలుగుమ్మాయి ఎంపిక
తెలంగాణకు చెందిన అమ్మాయి త్రిష అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈమె స్వస్థలం భద్రాచలం. భారత అండర్-19 అమ్మాయిల జట్టు న్యూజిలాండ్తో జరిగే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. 15 మంది సభ్యుల అండర్-19 జట్టులో బీసీసీఐ సెలెక్టర్లు త్రిషకు చోటు కల్పించారు.

త్రిష ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ప్రతిభ చాటింది. జిల్లా స్థాయి అండర్-16 జట్టుకు ఎంపికైంది. 12 ఏళ్ల వయసులో అండర్-19 జట్టుకు ఆడింది. 12 ఏళ్ల వయసులో హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికై చక్కగా ప్లే చేసింది. చిన్న వయసులో బీసీసీఐ 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డును కూడా గెలుచుకుంది.

త్రిష లెగ్ స్పిన్నర్. అలాగే బ్యాటింగ్లో చక్కగా ఆడుతుంది. పవర్ హిట్టింగ్తో రాణిస్తూ ఆల్ రౌండర్గా ఎదుగుతోంది. బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డు త్రిష పేరుతో ఉందట.ఇప్పుడు అండర్ -19 నెక్ట్స్.. టీమిండియా ఉమెన్ జట్టులో స్థానం సంపాదించడమే. ఆ దిశగా కూడా అడుగులు వేస్తానని అంటోంది. ఆమె ప్రతిభను చూసినవారంతా.. కచ్చితంగా మహిళల జట్టులో ఆడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications