వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోమారు తెగబడిన నక్సలైట్లు: 11 మంది జవాన్లు బలి

నక్సలైట్లు చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మరోసారి పంజా విసిరారు. ఈ దాడిలో 11 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు హతమయ్యారు. పక్కా ప్లాన్‌తో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

సుఖ్మా: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సలైట్లు మరోసారి తెగబడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుఖ్మా జిల్లాలో శనివారంనాడు ఈ దాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.

తమకు అందిన సమాచారం మేరకు మావోయిస్టుల దాడిలో 9 మంది జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి రమణ్ సింగ్ చెప్పారు.

11 CRPF jawans killed in Naxal attack in Chhattisgarh's Sukma

నక్సలైట్లు మరణించిన జవాన్లకు చెందిన పది ఆయుధాలను, రేడియో సెట్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.

English summary
At least eleven CRPF personnel were killed on Saturday in a Naxal attack in Chhattisgarh's Sukhma district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X