వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరోమారు తెగబడిన నక్సలైట్లు: 11 మంది జవాన్లు బలి
నక్సలైట్లు చత్తీస్ఘడ్ రాష్ట్రంలో మరోసారి పంజా విసిరారు. ఈ దాడిలో 11 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు హతమయ్యారు. పక్కా ప్లాన్తో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
సుఖ్మా: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సలైట్లు మరోసారి తెగబడ్డారు. ఛత్తీస్గఢ్లోని సుఖ్మా జిల్లాలో శనివారంనాడు ఈ దాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.
తమకు అందిన సమాచారం మేరకు మావోయిస్టుల దాడిలో 9 మంది జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి రమణ్ సింగ్ చెప్పారు.
నక్సలైట్లు మరణించిన జవాన్లకు చెందిన పది ఆయుధాలను, రేడియో సెట్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.
Comments
English summary
At least eleven CRPF personnel were killed on Saturday in a Naxal attack in Chhattisgarh's Sukhma district.
Story first published: Saturday, March 11, 2017, 12:34 [IST]