118 రోజుల్లో జైల్లో శశికళను కలిసింది ఎంత మంది అంటే ? జైలు పోయెస్ గార్డెన్ చేశారు !
అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను చూడటానికి భారీ సంఖ్యలో బంధువులు, పార్టీ నేతలు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లారని వెలుగు చూసింది.
బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను చూడటానికి భారీ సంఖ్యలో బంధువులు, పార్టీ నేతలు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లారని వెలుగు చూసింది. జైళ్ల శాఖ నియమాలు ఉల్లంఘించి శశికళను కలిశారని వెలుగు చూసింది.
అక్రమాస్తుల కేసులో శిక్షపడటంతో 118 రోజుల క్రితం శశికళ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి జైల్లో శశికళను కలవడానికి ఆమె బంధువులు, అన్నాడీఎంకే పార్టీలోని ఆమె వర్గం నాయకులు వెళ్లారు.

ఇప్పటి వరకూ శశికళ కేవలం 28 మంది మాత్రమే ఆమె బంధవులు, పార్టీ నేతలు వచ్చారని జైలు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అయితే జైల్లో శశికళను 32 సార్లలో 82 మంది ఆమె బంధవులు, అన్నాడీఎంకే పార్టీ నేతలు కలిశారని విచారణలో వెలుగు చూసింది.
చివరికి శశికళ కోసం జైళ్ల శాఖ నియమాలను గాలికి వదిలేసిన అధికారులు చిన్నమ్మ కోసం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలును పోయెస్ గార్డెన్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద చిన్నమ్మ శశికళ కర్మకాండ గురించి రోజుకో విషయం బయటకు వస్తున్నది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications