గుజరాత్ లో ఓటు వేసిన 127 ఏళ్ల వృద్దురాలు, ఎంత హోరాహోరీ అంటే ఇదే!
అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ రసవత్తరంగా సాగుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి వర్గాలకు చెందిన వారి ఒక్క ఓటు కూడా వృదా కాకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. ఒక్క ఓటు వృదా అయినా ఫలితం వేరుగా ఉంటుందని ఇరు పార్టీల నాయకులు అంటున్నారు.
గుజరాత్ లో శనివారం భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. రాజ్ కోట్ సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న అజిబ (126) అనే వృద్దురాలు కుటుంబ సభ్యుల సహాయంతో పోలింగ్ కేంద్రం దగ్గరకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇద్దరు సహాయం లేనిదే అజిబ నిలబడలేరు. అలాంటి పరిస్థితుల్లో 126 ఏళ్ల అజిబ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రం చేరుకుని ఓటు వేశారు. 126 ఏళ్ల వృద్దురాలు అజిబ ఓటు వేసిన సమయంలో తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గుజరాత్ శాసన సభ ఎన్నికలు ఎంత హోరాహోరిగా జరుగుతున్నాయో అజిబ ఓటు విలువ చెబుతోందని స్థానిక ప్రజలు అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications