భారీ ఎన్కౌంటర్: 14మంది మావోయిస్టుల మృతి
సుకుమా: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఉదయం నుంచి పోలీసులు జరుపుతున్న ఎదురుకాల్పుల్లో 14మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కొంట పీఎస్ పరిధిలోని గొల్లపల్లి కన్నాయిగూడ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్లు ఆ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తున్నారు.

మావోయిస్టుల మృతిని పోలీసులు ధృవీకరించారు. ఘటనా స్థలం నుంచి 16 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(యాంటీ నక్సల్ ఆపరేషన్స్) డీఎం అవాస్థి తెలిపారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications