16 మంది సస్పెక్టెడ్ డెత్.. మద్యంతోనేనా...? ఇద్దరు మాత్రం
బీహర్లో 16 మంది చనిపోయారు. పశ్చిమ చంపార్ జిల్లాలో గత 48 గంటల్లో మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. వీరంతా మందులో విషపూరిత పదార్థం కలుపడంతోనే చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇద్దరు చౌకీదారులను ప్రశ్నించి.. సస్పెండ్ చేశారు.

బీహర్లో 2016 నుంచి మద్యపాన నిషేధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఆల్కహల్ ఉత్పత్తి చేయడం, కొనుగోలు చేయడం, సేవించడం నేరమే అవుతుంది. ఆ 16 మంది చనిపోయిన వారి మృతదేహలు తీసుకోవడానికి కూడా జనం జంకుతున్నారు. ఎందుకంటే ఎక్కడ తమపై కేసులు పెడతారేమోనని భయం ఉంది.
గత రెండు మూడు రోజుల్లో 8 మంది అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అయితే వారంతా మందు తీసుకున్నారని కలెక్టర్ కుందన్ కుమార్ వివరించారు. 40 మంది నుంచి పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు. అయితే చనిపోయిన వారి కుటుంబసభ్యులు మాత్రం.. వారు లిక్కర్ తీసుకోలేదని చెబుతున్నారు. 16 మందిలో ఇద్దరికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి.. మిగతా 14 మంది మాత్రం మద్యం సేవించడం వల్లే చనిపోయారని చెబుతున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications