అమ్మాయిని లాడ్జీకి తీసుకెళ్లి.. మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి..
ఇద్దరు యువకులు ఓ అమ్మాయి(17)ని లాడ్జీకి తీసుకువెళ్లి ఆమెకు మత్తు మందు కలిపిన పానీయం తాగించి పలుమార్లు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన మహారాష్ట్ర కల్యాణ్ నగరం పరిధిలోని ఖడకపద ప్రాంతంలో వెలుగుచూసింది.
థానే : ఇద్దరు యువకులు ఓ అమ్మాయి(17)ని లాడ్జీకి తీసుకువెళ్లి ఆమెకు మత్తు మందు కలిపిన పానీయం తాగించి ఆపై పలుమార్లు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన మహారాష్ట్ర కల్యాణ్ నగరం పరిధిలోని ఖడకపద ప్రాంతంలో వెలుగుచూసింది.
ఖడకపద ప్రాంతానికి చెందిన ఆ అమ్మాయిని ఇద్దరు యువకులు ఇంటితోపాటు లాడ్జీ, గోదాం, గార్డెన్లకు తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఏడాది పిభ్రవరి నుంచి ఆగస్టు వరకు ఈ ఘోరానికి పాల్పడ్డారు.

ఏడు నెలల పాటు తనపై ఆ ఇద్దరు యువకులు పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారని బాధిత బాలిక కల్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మాయి ఫిర్యాదుపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 డి, 34, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications