అమానుషం: జబ్బు నయం చేయమని వెళ్తే.. బర్రె పేడ తినిపించాడు!
భూత వైద్యుడి ఆదేశాలతో బాలిక తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా బర్రె పేడ తినిపించారు. గత వారం చోటు చేసుకున్న ఈ అమానుష ఘటన.. స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.
లాతూర్: శాస్త్ర సాంకేతిక రంగాలు ఇంతగా పురోగమిస్తున్నా.. గ్రామీణ మూలాలను మాత్రం అవి తాకలేకపోతున్నాయి. నగరాలకే పరిమితమవుతున్న అభివృద్ది గ్రామీణ జనజీవనానికి చేర్చడంలో వ్యవస్థలు విఫలమవుతూనే ఉన్నాయి. ఫలితంగా ఇంకా మూఢనమ్మకాల ఉచ్చు నుంచి వారు బయటలపడలేకపోతున్నారు.
తాజాగా మహారాష్ట్రలోని లాతూర్లో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. లాతూర్కు చెందిన 17ఏళ్ల బాలిక ఇటీవల కొంత జబ్బు పడింది. వైద్యులను సంప్రదించాల్సిన ఆమె తల్లిదండ్రులు ఓ మంత్రగాన్ని ఆశ్రయించారు. దీంతో బాలికకు దెయ్యం పట్టిందని నిర్దారించిన ఆ భూత వైద్యుడు.. చికిత్సలో భాగంగా ఆమెను బర్రె పేడ తినమన్నాడు.

భూత వైద్యుడి ఆదేశాలతో బాలిక తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా బర్రె పేడ తినిపించారు. గత వారం చోటు చేసుకున్న ఈ అమానుష ఘటన.. స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన పోలీసులు.. భూత వైద్యుడిపై కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications