ఇద్దరు ఉగ్రవాదులు హతం..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు మళ్లీ ఎక్కువవుతున్నాయి. పక్కా సమాచారంతో భద్రతా దళాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇవాళ బలగాలకు- ఉగ్రవాదులకు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. కశ్మీర్ అనంత్ నాగ్లో ఉగ్రవాదులు- భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. వారిద్దరూ హిజ్బుల్ ముజాహిద్దీన్కు అనుబంధంగా ఉన్నారని గుర్తించారు.

ఇద్దరు ఉగ్రవాదులు కార్యకలాపాలకు పాల్పడ్డారని కశ్మీర్ ఐజీ వివరించారు. ఆయుధాలు, అమ్మోనియా.. ఇతర పదార్థాలను ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇష్పాక్ అహా ఘనీ, యావర్ ఆయూబ్ దార్ అని గుర్తించారు. అనంత్ నాగ్లో గల బ్రిబెహరా, సందిపొరలో ఎన్ కౌంటర్ జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది.
ఇటీవల కశ్మీర్లో చొరబాటులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎరి పారేస్తున్నాయి. అందులో భాగంగా శనివారం కూడా ఎన్ కౌంటర్ జరిగింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications