చంద్రబాబు: 2019 నేషనల్ గేమ్స్నెల్లూరులో ఉండొచ్చు!
హైదరాబాద్: 2019 నేషనల్ గేమ్స్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగే అవకాశముందా? అంటే అవుననే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2019లో జరగనున్న నేషనల్ గేమ్స్ గురించి మాట్లాడారు. నెల్లూరులో జరుపుతామని సంకేతాలు ఇచ్చారట.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూతురు దీపా వెంకట్ స్వర్ణభారతి ట్రస్ట్ నడుపుతున్నారు. ఈ ట్రస్ట్ 13వ వార్షికోత్సవానికి చంద్రబాబు, వెంకయ్య నాయుడు, జీఎమ్మార్ చీఫ్ గ్రంథి మల్లికార్జున రావు తదితరులు వచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 1978లో వెంకయ్య నాయుడు, తాను అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యామని అయితే, ఇరవై మంది సభ్యులు మినహాయించి అందరు కాంగ్రెసు పార్టీలో చేరారని, చేరని వారిలో వెంకయ్య నాయుడు ఒకరని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీకి సుదూర తీరప్రాంతముందని చంద్రబాబు అన్నారు. 14 పోర్టులు నిర్మించడం ద్వారా ఏపీ భారత్కు గేట్ వే అవుతుందని చెప్పారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications