అటవీ ప్రాంతానికి వెళ్లిన 25ఏళ్ల వివాహితపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్నగర్లో దారుణం జరిగింది. స్నేహితురాలితో కలిసి ఇంటి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన వివాహితపై ఇద్దరు యువకులు దాడి చేసి అనంతరం.. సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నిందితులు బమన్ హెరీ గ్రామానికి చెందిన ఉత్తమ్ చంద్, బావర్ సింగ్గా గుర్తించి.. అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యాచారం చేసిన వెంటనే యువకులు అక్కడి నుంచి పరారవ్వడంతో ... బాధితురాలు సివిల్ లైన్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి వయసు 25 సంవత్సరాలని పోలీసులు వెల్లడించారు.

నిందితులపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించామన్నారు. బాధితురాలికి వివాహమైందని ఆమెకు ఒక చిన్నారి కూడా ఉందని పోలీసులు వెల్లడించారు.
ఐతే అడవికి వెళ్లిన స్నేహితురాలిని అక్కచ నుంచి వెళ్లి పోవాలని బెదిరించారని చెప్పారు. దీంతో ఆమె స్నేహితురాలు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసే క్రమంలో ప్రతిఘటించిన యువతిపై ఇద్దరు యువకులను దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పోలీసులు వెల్లడించారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications