వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: తల్లిని చంపి తల పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు చేరిన వ్యక్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిని హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె తలను పట్టుకుని పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. అతన్ని చూసి పోలీసులే షాక్ తిన్నారు.

ఆదివారంనాడు ఆ సంఘటన చోటు చేసుకుంంది. ఆస్తుల విషయంలో అతను తన తల్లి రాణితో తరుచుగా గొడవ పడుతూ ఉండేవాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఇరువురి మధ్య గొడవ జరిగింది.

Murder

ఆ సమయంలో అతను పదునైన ఆయుధంతో తల్లి తలను నరికాడు. ఆ తర్వాత తలను పట్టుకుని కరంబకూడి పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.

మృతురాలు పదేళ్ల క్రితం తన భర్త కేసులో నిందితురాలు. అయితే ఆ కేసు నుంచి ఆమె నిర్దోషిగా బయటపడింది. తల్లిని చంపిన ఆనంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
A 30-year-old man sent the personnel of a police station in the district into a tizzy when he walked in with the "severed head" of his mother after allegedly killing her on Sunday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X