వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పట్టాలు తప్పిన చెన్నై ఎగ్మూర్ - మంగళూర్ ఎక్స్ప్రెస్
చెన్నై: చెన్నై ఎగ్మూర్- మంగళూర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటన తమిళనాడులోని విలుప్పురం జిల్లాలో వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. రైలుకు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి.
ఆ ప్రమాదంలో 39 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో చెన్నైకి చెందిన పలు రైళ్లను దారి మళ్లించారు. వివరాలు అందాల్సి ఉంది.
Comments
English summary
At least 39 people have been injured as four coaches of the Chennai Egmore-Mangalore Express derailed in Viluppuram district of Tamil Nadu today.
Story first published: Friday, September 4, 2015, 7:34 [IST]