గోవా లోజైలు నుండి తప్పించుకొనేందుకు ఖైదీల యత్నం, ఒకరు మృతి, 9మందికి గాయాలు
గోవా రాష్ట్రంలోనొ సదా సబ్ జైలు నుండి తప్పించుకొనేందుకు 45 మంది ఖైదీలు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఓ ఖైదీ మరణించాడు. మరో 9మంది ఖైదీలు గాయపడ్డారు.ఈ ఘటనలో జైలర్ తీవ్రంగా గాయపడగా,
గోవా సదా సబ్ జైలులో మంగళవారం రాత్రి పూట ఖైదీలకు, జైలు అధికారులకు మద్య స్వల్ప వివాదం చోటుచేసుకొంది. ఈ వివాదం పెద్దదిగా మారింది.
దీంతో ఖైదీలు, జైలు సిబ్బంది మద్య ఘర్షణ చోటుచేసుకొంది.జైలు సిబ్బందిపై ఖైదీలు దాడికి దిగారు. జైలు నుండి తప్పించుకొనేందుకు ఖైదీలు ప్రయత్నించారు.
ఈ జైలులో ఉన్న ఖైదీల్లో సుమారు 45 మంది ఖైదీలు జైలు నుండి తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో పోలీసులు జైలు నుండి ఖైదీలు తప్పించుకోకుండా అడ్డుకొన్నారు.

ఈ క్రమంలో ఓ ఖైదీ మరణించగా, మరో 9మంది ఖైదీలు గాయపడ్డారు.ఈ ఘటనలో జైలర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మరో గాయపడిన ఖైదీలను ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ ఘటనకు పూర్తివివరాలు అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన జైలు వద్ద పోలీసులు అదనపు సిబ్బందిని తరలించారు.జైలును పూర్తిగా ధ్వంసం చేశారు ఖైదీలు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications