వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా లోజైలు నుండి తప్పించుకొనేందుకు ఖైదీల యత్నం, ఒకరు మృతి, 9మందికి గాయాలు

గోవా రాష్ట్రంలోనొ సదా సబ్ జైలు నుండి తప్పించుకొనేందుకు 45 మంది ఖైదీలు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఓ ఖైదీ మరణించాడు. మరో 9మంది ఖైదీలు గాయపడ్డారు.ఈ ఘటనలో జైలర్ తీవ్రంగా గాయపడగా,

By Narsimha
|
Google Oneindia TeluguNews

గోవా సదా సబ్ జైలులో మంగళవారం రాత్రి పూట ఖైదీలకు, జైలు అధికారులకు మద్య స్వల్ప వివాదం చోటుచేసుకొంది. ఈ వివాదం పెద్దదిగా మారింది.

దీంతో ఖైదీలు, జైలు సిబ్బంది మద్య ఘర్షణ చోటుచేసుకొంది.జైలు సిబ్బందిపై ఖైదీలు దాడికి దిగారు. జైలు నుండి తప్పించుకొనేందుకు ఖైదీలు ప్రయత్నించారు.

ఈ జైలులో ఉన్న ఖైదీల్లో సుమారు 45 మంది ఖైదీలు జైలు నుండి తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో పోలీసులు జైలు నుండి ఖైదీలు తప్పించుకోకుండా అడ్డుకొన్నారు.

45 inmates try to escape from a prison in Goa, attack police officials

ఈ క్రమంలో ఓ ఖైదీ మరణించగా, మరో 9మంది ఖైదీలు గాయపడ్డారు.ఈ ఘటనలో జైలర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మరో గాయపడిన ఖైదీలను ఆసుపత్రికి తరలించారు.

అయితే ఈ ఘటనకు పూర్తివివరాలు అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన జైలు వద్ద పోలీసులు అదనపు సిబ్బందిని తరలించారు.జైలును పూర్తిగా ధ్వంసం చేశారు ఖైదీలు.

English summary
in a shocking incident, at least 45 inmates attempted to escape Sada sub jail in Goa after attacking a number of police officials who tried to stop them on tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X