వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదం: రెండు బస్సులు ఢీ, పదిమంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా విక్రమాండి సమీపంలో రోడ్డు పైన ఆర్టీసీ బస్సులు అతివేగంగా వచ్చి ఢీకొన్నాయి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా విక్రమాండి సమీపంలో రోడ్డు పైన ఆర్టీసీ బస్సులు అతివేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ రెండు బస్సులు ఎదురెదురుగా చాలా వేగంగా రావడంతో ఢీకొని, నుజ్జునుజ్జు అయ్యాయి.

5 killed and 57 injured in Tamil Nadu road accident.

ఈ ప్రమాదంలో పదిమంది వరకు మృతి చెందారు. మరో 57 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

English summary
5 killed and 57 injured in Tamil Nadu road accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X