మహిళలు వివాహేతర సంబంధం పెట్టుకుంటే..: సుప్రీం జడ్జిల పరిశీలన
న్యూఢిల్లీ: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళలకు శిక్ష వేయవచ్చునా అనే అంశాన్ని సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల పరిశీలించనున్నారు. 19వ శతాబ్ది క్రిమినల్ చట్టం పురుషులను శిక్షించడానికి మాత్రమే అనుమతిస్తుంది. మహిళలను శిక్షించే నిబంధన అందులో లేదు
సామాజిక ముందడుగును, లైంగిక సమానత్వాన్ని, సెన్సివిటీని దృష్టిలో పెట్టుకుని గతంలో వచ్చిన తీర్పుల నేపథ్యంలో దాన్ని తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు అభిప్రాయపడింది

ఐపిసి 497 మహిళల పట్ల వివక్ష చూపడం లేదనే 1954, 1985 తీర్పులతో తాము ఏకీభవించడం లేదని సుప్రీంకోర్టు అన్నది. భారత శిక్షా స్మృతి 497 సెక్షన్ ప్రకారం పురుషుడిని నిందితుడు, మహిళ బాధితురాలు అవుతున్నారు.
ఇతర నేరాల విషయంలో జెండర్ వివక్ష లేనప్పుడు ఈ నేరం విషయంలోనూ మహిళలను వేరుగా చూడాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కేరళకు చెందిన సామాజిక కార్యకర్త జోసెఫ్ షైన్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications